అష్టాక్షరీ మంత్రం ఎక్కడ పుట్టిందో తెలుసా ?
బదరికా వనంలో అష్టాక్షరీ మంత్రం పుట్టింది. నరనారాయణులు తపస్సు ఆచరించిన పవిత్రభూమి బదరికావనం. ఇక్కడ ‘’ఓం నమో నారాయణ’’ అన్న నారాయణుడి అష్టాక్షరీ మంత్రం పుట్టింది. ఇక్కడ బదరీ నారాయణుడి సన్నిధిలో అష్టాక్షరీ మంత్రం సహస్ర స్మరణ చేస్తే మోక్షం సంప్రాప్తిస్తుంది. ‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా అన్ని బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా ఆపుణ్యఫలం ఏమాత్రం దక్కదు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Wednesday, 28 October 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment