జపం చేసే విధానం ::
*) పద్మాసనం లో తూర్పు ముఖం గా కుర్చుని జపం చేయాలి
*)తెలుపు, ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి
*) సూర్యుడు ఉదయించే సమయానికి ముందు కాని, సూర్యుని అస్తమించిన తరువాత కాని జపం చేయాలి.
*) తులసి మాల కాని స్పటిక మాల కాని జపానికి వినియోగించాలి.
*) ఏదయినా మంత్రం మనకు బలమయినదిగా ఉపయోగ పడాలి అంటే, కేవలం ఆ మంత్రం జపం వలన మాత్రమె సాద్యం. ఎంత ఎక్కువ జపం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉంటుది .
*) జప మాల మద్య వేలిపై ఉంచుతూ , జప మాల లోపలి తిప్పుతూ జపం చేయాలి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 3 August 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment