
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 19 May 2015
విశ్లేషణ = ఇది నిజమేనా ?? బైబుల్ లో ఇలా దారుణంగా రాసి ఉందా ????
ద్వితియోపదేశకాండము 13 లో 12 నుంచి 17 వాక్యాలలో యహోవా నీకు ఇచ్చిన పట్టణాలలో ఎవరన్నా వచ్చి మీకు తెలియని దేవతలని పూజించమని చెప్పిన ఎడల వారిని కత్తి తో నరికి చంపి వారి పట్టణమును , పశువులను , వారి సొమ్ములను వీధిలో చేర్చి పూర్తిగా కాల్చి వేయాలి !! ఆ పట్టణము తిరిగి నిర్మిపకుండా ఉండేట్లు దిబ్బ లాగా చేసేయాలి ! ఈ ఆజ్ఞ్యలు అన్ని యహోవా మోసెస్ కి చెప్తే అయన ఇస్రాయలు ప్రజలకి చెప్తున్నాడు ! ఈ అధ్యాయం లో చెప్పినట్టే ఇతర దేవతలని పూజించేవారిని క్రూసేడుల పేరుతో చంపటం పట్టణాలని ద్వంశం చేసి వారి చరిత్రని నాశనం చేయటం లాంటి క్రూరత్వం తో ప్రజలని భయబ్రాంతులకి గురి చేసి వ్యాప్తి చెందేల చేసారు !! అంతే కానీ ఈయన(యహోవా)మాయలు , రాక్షస బలులు చూసి కాదు !!! వీరి యొక్క రాక్షసత్వానికి ప్రపంచం మొత్తం తల వంచింది ఒక్క భారత దేశం తప్ప! ఇక్కడ కూడా బాగానే శ్రమించారు , చరిత్రని నాశనం చేసారు , వ్యవస్థని బ్రష్టు పట్టించారు .
Reactions: |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment