ఎంతటి వారికైనను భగవంతుని తోడు లేనిదే జీవన యాత్ర సాగించుట దుర్లభము.అట్టి భగవంతుని కరుణ ప్రాప్తి కోసము ఆత్మను మనసు భగవంతుని కోసము నివేదించుకోవాలి. నిధి సుఖము కంటే రాముని సన్నిధి గొప్పదని చాటిన ఎందరో మహానుభావులు దైవ నిమఙ్ఞులై పరమార్ధ భావాన్ని పొంది ధన్యజీవులు అయ్యారు. దైవ సాన్నిధ్యము కోసము ఉత్తమ గ్రంథ పఠన సత్ప్రవర్తన అలవర్చుకోవాలి. దైవ చింతన కోసం రోజు ఒక విధిగా కొంత సమయమును వినియోగించుకోవాలి." అనగ అనగ రాగమతిశయించునట్లు నుండు" తినగ తినగ వేప తియ్యగుండును" అన్నట్లుగా సాధన చేయగా చేయగా అదే జీవన మార్గానికి సులువైన భగవత్ సన్నిధ్యం పొందగలరను కొనుటలో సందేహము లేదు. పరమ కిరాతకుడైన బోయవాడు రామ రామ అంటు జపించి, తరించి వాల్మీకి అయి పురుషొత్తముడైన శ్రీ రామ చరిత్రను రామాయణంగా రాసి ధన్య జీవి అయ్యడు. భగవత్ ప్రాప్తి కోసము దేవతార్చన చేసి తరిద్దాము.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Saturday, 3 January 2015
ఎంతటి వారికైనను భగవంతుని తోడు లేనిదే జీవన యాత్ర సాగించుట దుర్లభము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment