వార్త :: ఎందుకని ప్రపంచంలో ఉన్న అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖ దేశాల ప్రముఖులు, దేశ అద్యక్షులు, వివిధ దేశముల అమ్బాసెడర్,ఒక్క సారిగా ఉన్నట్టు ఉంది సమావేశం అయ్యారు ???. ఎప్పుడు అయ్యారు, ఎందుకు అయ్యారు, హిందూ మతానికి, ఈ సమావేశానికి ఉన్న సంబంధం ఏమిటి ???. భారత దేసానికి తెలియకుండా ఎందుకు ఈ సమావేశం కేవలం క్రైస్తవ (బ్రిటీష్) దేశాలు మాత్రమే ఎందుకు సమావేసము అయ్యాయి. ప్రపంచం లో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం భారత దేశములో వేదాలలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు..
అతి ప్రమాదకరమైన లేసర్, బాంబులతో కలిగి ఉన్న విమానం, 5000 సంవచ్చారాల క్రితం వాడినది, ఒక గృహలో కనిపెట్టినారు . ఆ విమానం పై ప్రళయకారుడు పరమశివుని ప్రతిమ. ఈ విమానంతో మొత్తం భూమిని కంట్రోల్ చేయవచ్చు. 8 మంది తో కూడిన "యు ఎస్ మిలిటరీ" విభాగం కనిబెట్టింది, అమెరికాలో ఈవిమానం దొరికింది. దీనితో పాటు వేలకు, వేలు పేజీలున్న " వైమానిక శాస్త్ర " అనే పుస్తకం, అతి ప్రమాద కరమైన విమానాలు తయారు చేసే విధానాలు అన్ని వివరించి ఉన్నవి, ఆ పుస్తకములో. ఇందనము అవసరము లేని విమానాలు, సూర్య శక్తీ కన్నా వేల రెట్లు శక్తీ కలిగిఉన్న బాంబులు, ఆ విమానంలో ఉన్నవి. అయితే ఆ పుస్తకం అంత సంస్కృతములో ఉన్నది. అతి ప్రమాదకరమైన " The most powerful Anti Gravity " కి సంబంధించిన సూత్రాలు, ఇంతకూ ముందు ఎన్నడు కానీ విని ఎరుగని వైజ్ఞానిక శాస్తం. ఆ వైజ్ఞానిక శాస్త్రాన్ని చూసి నోరు వేల్లబెట్టిన యు ఎస్ మిలిటరీ అధికారులు. అక్కడ దొరికిన విమానం ధ్వని వేగముకన్న 100,000.009 రెట్లు వేగముగా ఎగురకలదని అంచనాకి వచ్చిన అధికారులు.
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఉన్న వీడియో లింక్ చూడండి. జాతీయ మీడియా కి చెందినా జర్నలిస్ట్ మరియు ఆ మీడియా ప్రతినిది మద్య సంభాషణ వినవచ్చు. స్వార్ధ పరుల నుండి మానను మనం కాపాడు కోవాలని నిర్ణయం తీసుకున్న "వివిధ దేశముల అమ్బాసెడర్" లు, అందుకే జాతీయ మీడియా కి తెలియకుండా, జాగర్త పడ్డారు, నిజాన్ని, నిప్పుని ఎక్కువకాలం దాచలేరు అందుకే ఒక జాతీయ మీడియా దీనిని కనిపెట్టింది.వారికి వచ్చిన "యు ఎస్ మిలటరీ అధికారి" నుండి వచ్చిన మెయిల్ ఆధారంగా ఆరాతీయటం మొదలు పెట్టిన జాతీయ మీడియా సంస్థ. భారత దేశ ప్రభుత్వానికి కనీసం ఇంత వరకూ తెలియకపోవటానికి కారణం, మన దేశములో ప్రజా పతినిదులుగా ఉన్న విదేశి నిఘా సంస్థల ప్రతినిధులు. పూర్తి భారత దేశం విదేశాల గుప్పిటలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు.
see below link.
అతి ప్రమాదకరమైన లేసర్, బాంబులతో కలిగి ఉన్న విమానం, 5000 సంవచ్చారాల క్రితం వాడినది, ఒక గృహలో కనిపెట్టినారు . ఆ విమానం పై ప్రళయకారుడు పరమశివుని ప్రతిమ. ఈ విమానంతో మొత్తం భూమిని కంట్రోల్ చేయవచ్చు. 8 మంది తో కూడిన "యు ఎస్ మిలిటరీ" విభాగం కనిబెట్టింది, అమెరికాలో ఈవిమానం దొరికింది. దీనితో పాటు వేలకు, వేలు పేజీలున్న " వైమానిక శాస్త్ర " అనే పుస్తకం, అతి ప్రమాద కరమైన విమానాలు తయారు చేసే విధానాలు అన్ని వివరించి ఉన్నవి, ఆ పుస్తకములో. ఇందనము అవసరము లేని విమానాలు, సూర్య శక్తీ కన్నా వేల రెట్లు శక్తీ కలిగిఉన్న బాంబులు, ఆ విమానంలో ఉన్నవి. అయితే ఆ పుస్తకం అంత సంస్కృతములో ఉన్నది. అతి ప్రమాదకరమైన " The most powerful Anti Gravity " కి సంబంధించిన సూత్రాలు, ఇంతకూ ముందు ఎన్నడు కానీ విని ఎరుగని వైజ్ఞానిక శాస్తం. ఆ వైజ్ఞానిక శాస్త్రాన్ని చూసి నోరు వేల్లబెట్టిన యు ఎస్ మిలిటరీ అధికారులు. అక్కడ దొరికిన విమానం ధ్వని వేగముకన్న 100,000.009 రెట్లు వేగముగా ఎగురకలదని అంచనాకి వచ్చిన అధికారులు.
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఉన్న వీడియో లింక్ చూడండి. జాతీయ మీడియా కి చెందినా జర్నలిస్ట్ మరియు ఆ మీడియా ప్రతినిది మద్య సంభాషణ వినవచ్చు. స్వార్ధ పరుల నుండి మానను మనం కాపాడు కోవాలని నిర్ణయం తీసుకున్న "వివిధ దేశముల అమ్బాసెడర్" లు, అందుకే జాతీయ మీడియా కి తెలియకుండా, జాగర్త పడ్డారు, నిజాన్ని, నిప్పుని ఎక్కువకాలం దాచలేరు అందుకే ఒక జాతీయ మీడియా దీనిని కనిపెట్టింది.వారికి వచ్చిన "యు ఎస్ మిలటరీ అధికారి" నుండి వచ్చిన మెయిల్ ఆధారంగా ఆరాతీయటం మొదలు పెట్టిన జాతీయ మీడియా సంస్థ. భారత దేశ ప్రభుత్వానికి కనీసం ఇంత వరకూ తెలియకపోవటానికి కారణం, మన దేశములో ప్రజా పతినిదులుగా ఉన్న విదేశి నిఘా సంస్థల ప్రతినిధులు. పూర్తి భారత దేశం విదేశాల గుప్పిటలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు.
see below link.
No comments:
Post a Comment